వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని పిడిఎస్యు

Spread the love

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని
కేజీబీవీ పాఠశాలలో వాటర్ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విద్యార్థులు వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని

యువతరం ఆగస్టు 25( వీణవంక మండలం ),

సంబంధించిన విద్యా అధికారులను తక్షణమే పరిష్కరించాలని మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

పి డి ఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్
వీణవంక మండల్ అధ్యక్షులు అంగిడి దేవేందర్ అధ్యక్షతన
ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ మాట్లాడుతూ గత 15 రోజుల నుండి వాటర్ లేక విద్యార్థులు చాలా రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సంబంధించిన కేజీబీవీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు సంబంధించిన కేజీబీవీసెక్టరించార్జి విద్యార్థుల యొక్క సమస్యను పరిష్కరించాలని అలాగే నిర్లక్ష్యంగా వివరించిన సంబంధించిన సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ధనుష్ హరీష్ వినయ్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page