ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తుల దందా

సూర్య లంక బీచ్ ఒడ్డున వసూళ్ల దందా బీచ్ ఒడ్డున పడకలు పడకకు గంటకు 100 టూరిస్టులను నిలువునా దోచుకుంటున్న దళారులు కాస్త సేద తీరుదాం అంటే కనపడని వసతులు బాపట్ల బీచ్ కు రావాలంటే భయపడుతున్న టూరిస్టులు, చీరాల వైపు…

చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు.

వాషింగ్టన్‌: చైనా (China) అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా (NASA) అధిపతి బిల్‌ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్‌ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ తన సైనిక ఆపరేషన్లను దాచిపెడుతోందని చట్టసభ సభ్యులకు వెల్లడించారు. …

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సమయం చూసి తప్పక ప్రతిదాడిచేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి…

ఇరాన్‌కు బైడెన్‌ వార్నింగ్‌.! అలా చేస్తే మీకు పోటీ మేమే.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడి ఆలోచనలను ఇరాన్ మానుకోవాలని సూచించారు.. ‘వద్దు..’ అంటూ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇరాన్ దాడికి పాల్పడే అవకాశం…

నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.

మెక్సికో, అమెరికా, కెనడాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షణం. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం. భారత్‌లో కనిపించని సూర్యగ్రహణం.. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.12 గంటలకు సూర్యగ్రహణం.

రూ.50కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ చోరీ!

చోరీకి వస్తువు ఏదైతే ఏంటి, బంగారంతో చేసింది అయితే చాలు అనుకున్నాడో దొంగ. ఏకంగా రూ.50కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ దొంగిలించాడు. ఇంగ్లండ్ ని బ్లెన్హెమ్ ప్యాలెస్కు చెందిన ఈ 18 క్యారెట్ల గోల్డ్ కమోడ్ను 2019లో ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు…

తైవాన్‌లో భూకంపం.. జపాన్‌లో సునామీ హెచ్చరిక

తైవాన్‌లో భూకంపం.. జపాన్‌లో సునామీ హెచ్చరికతైవాన్‌ భూకంపం బీభత్సంతో పొరుగున ఉన్న జపాన్ కూడా అప్రమత్తమైంది. భూకంపం సంభవించిన 30 నిమిషాల తర్వాత భారీ అల జపాన్‌లోని యొనగుని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. అంతేకాకుండా, జపాన్‌లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు…

మైక్రోసాఫ్ట్ లో మరో అగ్ర పదవిని పొందిన భారతీయుడు

మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్…

లండన్‌లో లగ్జరీ ఇల్లు కొన్న ప్రభాస్‌

లండన్‌లో లగ్జరీ ఇల్లు కొన్న ప్రభాస్‌ప్రభాస్ లండన్‌లో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. సినిమా షూట్స్‌, వెకేషన్స్‌ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారని.. కోటి రూపాయల వరకు అద్దె…

అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1200 డాలర్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది. క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్ ముఠా పనే అని…

You cannot copy content of this page