116వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ..

: నియోజికవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం….*2 కోట్ల 50 లక్షల వ్యయంతో చింతల్ డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 116వ రోజు ప్రగతి…

నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల విలేజ్, శ్రీకృష్ణ కాలనీ, నవోదయ కాలనీ, రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలలో రూ.124.50 ఒక కోటి ఇరవై నాలుగు లక్షల యాబై వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD)…

జగద్గిరిగుట్ట రింగు బస్తి లో కమ్యూనిటీ హాలు భావన నిర్మాణ పనులకు శంకుస్థాపన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగు బస్తి లో రూ.10 లక్షల వ్యయంతో నూతన కమ్యూనిటీ హాలు భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే…

114 వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బిఆర్ఎస్ పార్టీ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం…. 2 కోట్ల 61 లక్షల వ్యయంతో కుత్బుల్లాపూర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…

సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 4 కోట్ల 69 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్,గోకుల్ ప్లాట్స్, సిద్ధివినాయక…

75 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

75 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్… నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తి, కాలనీలలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నాం – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్..…

బాచుపల్లి ప్రణీత్ ఆంటిలియా లో పంచముఖి హనుమాన్ ఆలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన

బాచుపల్లి ప్రణీత్ ఆంటిలియా లో పంచముఖి హనుమాన్ ఆలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 1వ వార్డు ప్రణీత్ ఆంటిలియా లో శ్రీ పంచముఖి హనుమాన్…

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

పల్నాడు జిల్లా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం లో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు…

జీడిమెట్ల పరిధిలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన

జీడిమెట్ల పరిధిలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో రూ. 14 లక్షలతో మరియు బీరప్ప నగర్ లో…

18.50 లక్షల రూపయలతో పలు అభివ్రుది పనులకు భూమి పూజ చేసిన.

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం .. అలంపూర్ నియోజక వర్గనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. -అలంపూర్ నియోజక వర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీ కానీ గ్రామాలు కానీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా… -పట్టణాలు,మరియు గ్రామాలు అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం……

You cannot copy content of this page