జీడిమెట్ల పరిధిలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన

Spread the love

జీడిమెట్ల పరిధిలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో రూ. 14 లక్షలతో మరియు బీరప్ప నగర్ లో రూ. 16 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో 126 డివిజన్ అద్యేక్షులు రుద్రా అశోక్, కుంట సిద్ది రాములు, గుమ్మడి మధుసూదన్, సంపత్ మాధవ్ రెడ్డి, సమ్మయ్య నేత, యేసు, కాలనీ వాసులు పెద్ది మల్లేష్, మురళి గౌడ్, కుంట వేణు, నరహరి గౌడ్, పాండు చారీ, బాబు చారీ, నార్లకంటి శ్యామ్, ఇందిరా రెడ్డి, కృష్ణ రెడ్డి, తిరుపతి, రాజు, సంతోష్, వెంకట్, కోటేశ్వర్ రావు, లక్ష్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page