బౌరంపేట్ లోని 17వ వార్డులో రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపెట్ లోని 17వ వార్డులోని పెద్దచెరువు కట్ట మైసమ్మ ఆలయం నుండి మెయిన్ రోడ్డు వరకు రూ.24 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు మరియు రు.6 లక్షల వ్యయంతో నూతన నిర్మిస్తున్న…
Whatsapp Image 2023 12 08 At 3.04.12 Pm

85 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షణ..!సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ సున్నం చెరువు పార్కులో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , ఏఈ రంజిత్, వర్క్ ఇన్స్పెక్టర్ వినాయకరావుతో కలిసి నూతనంగా 85 లక్షల వ్యయంతో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.…
Whatsapp Image 2023 12 05 At 11.57.21 Am

రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్లో 50.00 లక్షల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ పనులు

రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్లో 50.00 లక్షల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ పనులను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ స్థానిక కాలనీ వాసులతో కలిసి పనులను పరిశీలించి,కాంట్రాక్టర్ తో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పని చెయ్యాలి అని కార్పొరేటర్…

రూ.1 కోటి వ్యయంతో సి.సి.రోడ్డును ప్రారంభించిన డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 2వ డివిజన్ బాచూపల్లీ జిపిఆర్ కాలనీ రోడ్డు నుండి బౌరంపేట్ వెళ్ళే దారిలో రూ.1 కోటి రూపాయల వ్యయంతో నూతనంగ నిర్మిస్తున్న సి.సి.రోడ్డు ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,స్థానిక…

6కోట్ల 80లక్షల వ్యయంతో సూరారం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలో 122వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకుల తో కలిసి పాద యాత్ర చేసారు. పాదయాత్ర లో…

75 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

75 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్… నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తి, కాలనీలలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నాం – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్..…

34 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు పనులను పర్యవేక్షణ…!

సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , 34 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

జీడిమెట్ల పరిధిలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన

జీడిమెట్ల పరిధిలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో రూ. 14 లక్షలతో మరియు బీరప్ప నగర్ లో…

రెండు లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో రెండు లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మూర్తి, మొగులయ్య, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విట్టలయ్య,…

9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

కీర్తిశేషులు కె.ఎం. పాండు జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ గ్రామంలో వారి జ్ఞాపకార్థం 9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ … కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 132 జీడిమెట్ల డివిజన్…

You cannot copy content of this page