34 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు పనులను పర్యవేక్షణ…!

Spread the love

సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , 34 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో అల్లాపూర్ డివిజన్లోని అన్ని బస్తీలలో అధునాతన మౌలిక వసతులతో కూడుకున్న అభివృద్ధిని చేసుకోగలుగుతున్నాం అని, అల్లాపూర్ డివిజన్ అభివృద్ధి కొరకై అహర్నిశలు శ్రమిస్తానని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, కాశీనాథ్ చారి, పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page