లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు

లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. సాక్షిత : నాడు -నేడు నిధులు రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో 5 అదనపు…

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర…

20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ…

20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ… సాక్షిత : నంద్యాల పట్టణంలో ని 7వార్దు ఫరూక్ నగర్ లో కౌన్సిలర్ కలాం భాషా ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రజల నుండి వచ్చిన డ్రైనేజీ…

వెంకట్రావు పేట లో నిర్మించిన గోదము ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

లక్షెట్టిపేట మండలం లోని జెండా వెంకటాపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో వెంకట్రావుపేట లో నిర్మించిన గోదము ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

34 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు పనులను పర్యవేక్షణ…!

సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , 34 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

మా నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూములు మాకే-ఎంపీపీ వైయస్సార్

అసమర్ధ మంత్రి మల్లారెడ్డి నిర్వాకం వల్లనే బయటవారికి కేటాయించారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ప్రతాప్ సింగారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన డబల్ బెడ్ రూములను స్థానీకులకే ఇవాలని బిజెపి ఘట్కేసర్ మండల అధ్యక్షులు ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో…

20 లక్షల EGS నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

20 లక్షల EGS నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు… హాజపూర్ మండలం లోని గుడిపేట గ్రామం లో 20 లక్షల EGS నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం…

9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

కీర్తిశేషులు కె.ఎం. పాండు జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ గ్రామంలో వారి జ్ఞాపకార్థం 9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ … కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 132 జీడిమెట్ల డివిజన్…

2కోట్ల 70 లక్షల TUFIDC నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

లక్షెట్టిపేట మున్సిపల్ పరధిలోని 6వార్డ్ లోని గాంధీ నగర్, నెహ్రు నగర్ లో 1కోటి రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు,13,14వార్డ్ లో గాంధీ బొమ్మ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు 40 లక్షల నిధులతో నిర్మించిన బిటి రోడ్,5,12వార్డ్ లోని…

పెద్ద దోర్నాల మండలం, గణేష్ నగర్ నందునూతనంగా నిర్మించిన విగ్నేశ్వరుని ఆలయం

ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, గణేష్ నగర్ నందునూతనంగా నిర్మించిన విగ్నేశ్వరుని ఆలయం నందు శ్రీ విజయ గణపతి దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా శ్రీ విజయ గణపతి ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ట మహోత్సవము అత్యంత…

You cannot copy content of this page