2కోట్ల 70 లక్షల TUFIDC నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Spread the love

లక్షెట్టిపేట మున్సిపల్ పరధిలోని 6వార్డ్ లోని గాంధీ నగర్, నెహ్రు నగర్ లో 1కోటి రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు,13,14వార్డ్ లో గాంధీ బొమ్మ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు 40 లక్షల నిధులతో నిర్మించిన బిటి రోడ్,5,12వార్డ్ లోని మజీద్ నుండి వెంకటేశ్వర్ టెంపుల్ వరకు 80 లక్షల నిధులతో నిర్మించిన బిటి రోడ్,6,7 వార్డ్ లోని సబ్ స్టేషన్ నుండి కస్తూర్బా స్కూల్ వరకు 50 లక్షల నిధులతో నిర్మించిన బిటి రోడ్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Related Posts

You cannot copy content of this page