రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్లో 50.00 లక్షల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ పనులు

Spread the love

రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్లో 50.00 లక్షల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ పనులను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ స్థానిక కాలనీ వాసులతో కలిసి పనులను పరిశీలించి,కాంట్రాక్టర్ తో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పని చెయ్యాలి అని కార్పొరేటర్ ఆదేశించడం జరిగింది.అలాగే ఇప్పటివరకు గత రెండు రోజుల నుంచి వేసిన నూతన సీసీ రోడ్ పరిశీలించిన కార్పొరేటర్.వారితో కాలనీ అధ్యక్షులు శేష రెడ్డి,ఖలీమ్ సాహబ్,శ్రీనివాస్,అమృత్ సాగర్,తదితరులు.

Whatsapp Image 2023 12 05 At 11.57.21 Am
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page