45 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభం…!సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్కే సొసైటీలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ 25 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం కొరకు మరియు ప్రహరీ గోడ నిర్మాణం కొరకు, అలాగే ఫ్రెండ్స్ కాలనీలో 20 లక్షల వ్యయంతో…

రూ.15 లక్షల వ్యయంతో సి.సి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శంభీపూర్ క్రిష్ణ …

సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి గండిమైసమ్మ 8వ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో నూతన సి.సి.రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్లు సాయి యాదవ్, మహేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన…

రాఘవేంద్ర కాలనీలలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

సాక్షిత ; సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీ, రాఘవేంద్ర కాలనీలలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

30 లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి రోడ్డు పనులు ప్రారంభం..!సబీహా గౌసుద్దీన్

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లైబ్రరీ పార్క్ వద్ద కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * 30 లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత కొద్ది…

34 లక్షల వ్యయంతో నూతనంగా సిసి రోడ్డు పనులు ప్రారంభం..!

సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ వన్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు 34 లక్షల వ్యయంతో నూతనంగా వేస్తున్నటువంటి సిసి రోడ్డు పనులకు జెసిబి సహాయం ఎర్త్ లెవలింగ్…

87వ వార్డులో 66.89 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

87వ వార్డులో 66.89 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారంఅభివృద్ధి, సంక్షేమమే సీ.యం జగన్ లక్ష్యంశాసన సభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి 87వ వార్డులో 66.89 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి…

56 లక్షల వ్యయంతో శ్రీరామ్ నగర్ – బీలో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

56 లక్షల వ్యయంతో శ్రీరామ్ నగర్ – బీలో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన మరియు సుభాష్ చంద్ర బోస్ నగర్ – బీ లో నూతన ట్రాన్స్ఫార్మర్ ని ప్రారంభించిన – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ .. *సాక్షిత :…

మహమ్మద్ గౌసుద్దీన్ , 1 కోటి 15 లక్షల రూపాయల వ్యయంతో వీడీసీసీ రోడ్లపనులకు శంకు స్థాపన

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్, పర్వత నగర్, గాయతినగర్, తులసినగర్, లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు , కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ ,…

రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృధి పనులకు శంకుస్థాపన చేసిన శంభీపూర్ కృష్ణవేణి క్రిష్ణ …

రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృధి పనులకు శంకుస్థాపన చేసిన శంభీపూర్ కృష్ణవేణి క్రిష్ణ … సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపెట్ 21వ వార్డులో ఈరోజు రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సి.సి.రోడ్డు మరియు అండర్…

95 లక్షల వ్యయంతో నూతనంగా కాంపౌండ్ వాల్, మరియు పార్క్ అభివృద్ధి పనుల కొరకు శంకుస్థాపన

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , సుమారు 95…

You cannot copy content of this page