34 లక్షల వ్యయంతో నూతనంగా సిసి రోడ్డు పనులు ప్రారంభం..!

Spread the love

సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ వన్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు 34 లక్షల వ్యయంతో నూతనంగా వేస్తున్నటువంటి సిసి రోడ్డు పనులకు జెసిబి సహాయం ఎర్త్ లెవలింగ్ పనులను ప్రారంభించారు

. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో శ్రీ వివేకానంద నగర్ లో ఇదివరకే సుమారుగా 90 శాతం వర్కులు పూర్తయినాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, రుణంకి జగన్నాథం, వినాయక్ రావు, రవీందర్ రెడ్డి, దేవరింటి మస్తాన్ రెడ్డి, ఆదినారాయణ, దుప్పల కుమారస్వామి, కొండలరావు, లక్ష్మి , స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page