56 లక్షల వ్యయంతో శ్రీరామ్ నగర్ – బీలో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Spread the love

56 లక్షల వ్యయంతో శ్రీరామ్ నగర్ – బీలో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన మరియు సుభాష్ చంద్ర బోస్ నగర్ – బీ లో నూతన ట్రాన్స్ఫార్మర్ ని ప్రారంభించిన – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ..


*సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 డివిజన్ గాజులరామారం పరిధిలోని శ్రీరామ్ నగర్ – బీలో రూ.56 లక్షలు వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు మరియు సుభాష్ చంద్ర బోస్ నగర్ – బీలో 4.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 100కే.వీ ట్రాన్స్ఫార్మర్ ని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ సహకారంతో గడిచిన 9 సంవత్సరాలలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి డివిజిన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచామన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు HMWS DGM అప్పల నాయుడు , DE రూప, పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, కమలాకర్, నవాబ్, సింగారం మల్లేష్, అబిద్, చెట్ల వెంకటేష్,ఇమ్రాన్ బైగ్, దూలప్ప,చందు,సుంకరి శివ,శివ శంకర్, షాకీర్,ఆంజనేయులు, అహ్మద్ అలీ, మహిళా అధ్యక్షురాలు సంధ్య రెడ్డి, సుజాత, ఫర్జాన బేగం, టబు, లక్ష్మి,కాలనీ వాసులు హరీష్, శివ శంకర్, రాకేష్, మధు బాబు, సద్దాం, గోపి, ప్రభాకర్ రెడ్డి, అంజయ్య, నజీర్, కనకయ్య, సలీం, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page