నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లొ కుత్బుల్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను గ్రామ వాసులతో కలిసి పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులను వేగవంతం చేయాలనీ సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్…

నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణo

భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీ రూ. 60 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి మరియు జలమండలి అధికారులు తో…

నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల విలేజ్, శ్రీకృష్ణ కాలనీ, నవోదయ కాలనీ, రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలలో రూ.124.50 ఒక కోటి ఇరవై నాలుగు లక్షల యాబై వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD)…

నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణo

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో రూ.50.00 యాబై లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మరియు జలమండలి అధికారులు తో కలిసి ముఖ్యఅతిథిగా…

జీడిమెట్ల పరిధిలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన

జీడిమెట్ల పరిధిలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో రూ. 14 లక్షలతో మరియు బీరప్ప నగర్ లో…

భూగర్భ డ్రైనేజీ పనుల పర్యవేక్షణ..!సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికులు భూగర్భ డ్రైనేజీ శిథిలావస్థకు చేరి వారంలో రెండు మూడు సార్లు డ్రైనేజీ…

భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా

మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజారాం కాలనీ, మాతృ శ్రీ నగర్,గోకుల్ ప్లాట్స్ కాలనీలలో రూ.87.00 ఎనభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీ జగదీశ్వర్ గౌడ్…

తెలంగాణ రాష్ట్ర భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .…

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్ రెడ్డి కి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ…

రెండు లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో రెండు లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మూర్తి, మొగులయ్య, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విట్టలయ్య,…

You cannot copy content of this page