రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు

Spread the love

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్ రెడ్డి కి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ , ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి , కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, జి. సురేష్ రెడ్డి, మహ్మద్ రఫీ, గాజులరామారం డివిజన్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page