ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యతను ఇవ్వండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ సాక్షిత : * నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులను చేసేందుకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో రూ.20.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక అభివృద్ధి మరియు ప్రహరి గోడ నిర్మాణం పనులకు ముఖ్యఅతిథిగా…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో రూ.20.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక అభివృద్ధి మరియు ప్రహరి గోడ నిర్మాణం పనులకు ముఖ్యఅతిథిగా…
బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం…. 3 కోట్ల వ్యయంతో సుభాష్ నగర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్, గాజులరామారం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహాత్మ గాంధీ నగర్ కాలనీ రూ. 50 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో నూతనంగా చేపట్టబోయే కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు కార్పొరేటర్ శ్రీ…
కృషి కాలనీలో, జై భావాని నగర్ లో 20 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే …… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సూరారం డివిజన్ పరిధిలోని కృషి కాలనీలో, జై భావాని నగర్…
చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో రూ. 13 కోట్ల 74 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలో 122వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకుల తో కలిసి పాద యాత్ర చేసారు. పాదయాత్ర లో…
119వ రోజు ప్రగతి యాత్ర… 7కోట్ల 6 లక్షల వ్యయంతో నిజాంపేట్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ సెప్టిక్ ట్యాంక్, సీసీ రోడ్, పార్క్, మంజీరా వాటర్ సంప్, స్మశాన వాటిక అభివృద్ధి,…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు