journalists జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

journalist జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు journalists న్యూ ఢిల్లీ: ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి…

జర్నలిస్టులకు న్యాయం చేస్తా

హామీ ఇచ్చిన రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో రూరల్ ఏసీపీని కలిసిన జర్నలిస్టు ప్రతినిధుల బృందం ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత న్యూస్ కారేపల్లి బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యతారహితంగా…

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం.

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం. జర్నలిస్టులు తరుపున అధికారులని నిలదీసిన కొల్లు రవీంద్ర. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలకు సంబంధించి జిల్లా కమిటీ (సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి రోజా సంతకం చేసిన తీర్మాన) కాపీ చించి…

ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం

ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం విద్య,వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్…

జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. జర్నలిస్టులను సెక్రటేరియట్‌లోకి అనుమతించాలని సూత్రపాయంగా డిసైడ్ చేసింది. ప్రభుత్వం ఏర్పడగానే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొత్త సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జర్నలిస్టు అధ్యయన వేదిక నేతలు…

జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలన్న ప్రతిపాదన

జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదంజర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలన్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ… సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు ఆదిమూలపు సురేష్‌ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ , కొట్టు…

100 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలలో పనిచేస్తున్న 100 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,…

జర్నలిస్టులకు అందరికి ఇండ్ల స్థలాలు మంజురు చేయాలని డిమాండ్-ఎంపీపీ వైయస్సార్

తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించింది జర్నలిస్టులే మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని కలెక్టర్ ఫిష్ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు,రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల…

అర్హులైనా జర్నలిస్టులకు సోదరులకు ప్రభుత్వా సంక్షేమ పథకాలు అందజేయాలని ఎమ్మెల్యే కి వినతి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జర్నలిస్టు సోదరులు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని వారి నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి అర్హులైనా జర్నలిస్టులకు ప్రభుత్వా సంక్షేమ పథకాలు అందజేయాలని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేది దశాబ్ది ఉత్సవాలకా…? లేక దశాబ్ద కాలానికా,అయితగాని శ్రీనివాస్ గౌడ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన బారాస ఆవిర్భావ సభను ఖమ్మంలో పెట్టి, ఆర్భాటంగా ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రేపే ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ, ఈనాటికీ కూడా ఆ స్థలం ఎక్కడ ఉన్నదో కనీసం…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం— ఇండ్ల పట్టాల పంపిణీ అనంతరం కెసిఆర్ ను కలిపే బాధ్యత మాదే— ఏ సమస్య వచ్చినా జర్నలిస్టులకు అండగా ఉంటా— రాజ్యసభ సభ్యునిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) అభినందన…

జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి .. జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తానని హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు… హుజూర్ నగర్…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

We are making all arrangements to distribute houses to journalists జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:…

అరుంధతి అస్పత్రి లో జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు

Free medical services for journalists at Arundhati Hospital అరుంధతి అస్పత్రి లో జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలువెల్లడించిన మర్రి రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం అత్యాధునిక వైద్య…

You cannot copy content of this page