శ్రీ బాల త్రిపుర సుందరీ సమేత శంకర స్వామి వారికి ఉత్సవ విగ్రహాల ప్రధాన కార్యక్రమం

Spread the love

Sri Bala Tripura Sundari Sametha is the main program of Utsava Vigraha for Lord Shankara Swami





 శ్రీ బాల త్రిపుర సుందరీ సమేత శంకర స్వామి వారికి ఉత్సవ విగ్రహాల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *

సాక్షిత : రొంపిచర్ల మండల కేంద్రంలోని శ్రీ బాల త్రిపుర సుందరీ సమేత శంకర స్వామి వారి ఆలయానికి గున్నమ రెడ్డి మదన మోహన్ రెడ్డి కుటుంబం సమర్పించిన ఉత్సవ విగ్రహాల ప్రధాన కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


 స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులకు విగ్రహాలను అందజేశారు.కార్యక్రమంలో రొంపిచర్ల గ్రామ పెద్దలు,జెడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి ,మార్కెట్ యార్డ్ చైర్మన్ పచ్చవ్ రవీంద్ర బాబు ,ఎస్సీ సెల్ కన్వనర్ గుండల వెంకటేష్ ,మాజీ జెడ్పీటీసీ గెల్లి బ్రహ్మ రెడ్డి ,మండల నాయకులు పున్నా రెడ్డి ,చక్రా రెడ్డి ,కల్లి ప్రతాప్ రెడ్డి ,అంజనా రెడ్డి , వాసు దేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page