భావి పౌరులైన బాల బాలికలకు మహోన్నతమైన సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాలను నేర్పించటం

భావి పౌరులైన బాల బాలికలకు మహోన్నతమైన సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాలను నేర్పించటం ద్వారా వారిలో ఆధ్యాత్మిక, నైతిక, మానవతా విలువలను పెంపొందించాలనే పవిత్ర ఆశయంతో మార్చి 30 నుండి ఏప్రిల్ 10 వ,తేదీ వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీతా…

బాల సదనమ్ (బాలికల) భవనానికి శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సినీ మల్టిపెక్స్ సమీపంలో నూతన “బాల సదనమ్ (బాలికల) భవనాన్ని మిషన్ వత్యల్య ₹ 134.93 లక్షల రూపాయల నిధులతో శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ…

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్న:-

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు ◆ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ,ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో…
Whatsapp Image 2024 01 25 At 12.25.36 Pm

బాల పురస్కారం అందుకున్న పెండ్యాల లక్ష్మీ ప్రియ

వరంగల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థిని పెండ్యాల లక్ష్మిప్రియకు జాతీయ బాల పురస్కారం ▪️ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈనెల 22న అవార్డ్ అందుకున్న లక్ష్మిప్రియ ▪️ అనంతరం ప్రధాని మోదీని కూడా ఈనెల 23న కలిసిన లక్ష్మిప్రియ ▪️…
Whatsapp Image 2024 01 22 At 2.48.05 Pm

అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట రోజున పులిపుట్టి గ్రామం

అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట రోజున పులిపుట్టి గ్రామంలో భారతీ ఇంటర్నేషనల్ స్కూల్ చిన్నారుల రామ నామ సంకీర్తనలతో మార్మోగిపోయిన శ్రీరామ గిరి క్షేత్రం మన్యం జిల్లాలో సీతంపేట మండలంలో పులిపుట్టి గ్రామంలో శ్రీ రామగిరి క్షేత్రంలో భారతీ ఇంటర్నేషనల్…
Whatsapp Image 2023 11 07 At 1.31.32 Pm

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

*జోగులాంబ గద్వాల జిల్లా…అలంపూర్ లోని ఐదవ శక్తి పీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.

బాల త్రిపుర సుందరి దేవి ఆలయం లో ప్రత్యేక పూజలు

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుండి క్షేమంగా బయట పడాలని త్రిపురాంతకం మండలం నాయకులు స్థానిక శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయం లో ప్రత్యేక…

బాల సాహిత్యమే మనోవికాసానికి మూలం

చిట్యాల సాక్షిత ప్రతినిధి బాల సాహిత్యం విద్యార్థుల మేధో వికాసానికి దోహద మవుతుందని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అన్నారు. చిట్యాల మండలం లోని వట్టిమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య రచించిన వెన్నెల కుప్పలు…

పోటీగా ఎం.పీ. బాల సౌరిప్లెక్సీలుకనువిందు చేస్తున్నాయి

కృష్ణాజిల్లా .మచిలీపట్నం . రేపు సోమవారము రాష్ట్ర ముఖ్యమంత్రి. వై.యస్ జగన్మోహన్ రెడ్డి బందరు పోర్టు పనులు ప్రారంభోత్సవానికి.వచ్చుచున్న సందర్భంగా తాడేపల్లి నుండి తవసపూడిపూడిలో పనులు. పూజ కార్యక్రమం.ప్రారంభం చేసి.కృష్ణాజిల్లా పోలీస్ గ్రౌండ్లో లో హెలికాప్టర్ దిగి. సభా ప్రాంగణానికి రోడ్డు…

శ్రీ బాల నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు

శ్రీ బాల నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల పట్టణంలో ఉన్న పురాతన ప్రఖ్యాతి గాంచిన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. శుక్రవారం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శివాలయం నుండి శ్రీ…

You cannot copy content of this page