శ్రీ బాల నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు

Spread the love

శ్రీ బాల నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల పట్టణంలో ఉన్న పురాతన ప్రఖ్యాతి గాంచిన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. శుక్రవారం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శివాలయం నుండి శ్రీ బాల నరసింహ స్వామి గుడి వరకు కోలాటం బృందాల చే ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కాకులారపు బోర్రారెడ్డి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, పందిరి గీతా రమేష్, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page