శివ మారుతి గీత అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం*

Spread the love

Siva Maruti Geetha Ayyappa Mandiram Donation of Lord Ayyappa

శివ మారుతి గీత అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం*

2వ రోజు స్వాములకు అన్నదానం చేసిన టిఆర్ఎస్ నాయకులు నడికూడ రఘునాథ్ యాదవ్

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

షాద్నగర్ పట్టణంలోని శ్రీ శివ మారుతి గీత అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రెండవ రోజు శనివారం అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, టిఆర్ఎస్ నాయకులు నడికూడ రఘునాథ్ యాదవ్ దంపతులు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాములకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పి.వెంకట్రామిరెడ్డి, మాజీ మునిసిపల్ చైర్మన్ విశ్వం, కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి వీర్లపల్లి శంకర్, బాబర్ ఖాన్, కుమార్ గౌడ్, మాజీ మార్కేట్ చైర్మన్ ఎల్గనమోని యాదయ్య యాదవ్,

నడికూడ సత్యనారాయణ యాదవ్, తిరుపతి రెడ్డి, రఘుమా రెడ్డి, చీపిరి రవి యాదవ్, సిటీ కేబుల్ ముత్యాలు, మల్లేష్ నిర్వాహకులు గోలేపు చంద్రశేఖర్, రఘు(మంజుశ్రీ), చింటూ స్వామి, నందీశ్వర్ స్వామి, వెంకటేష్ స్వామి, ప్రవీణ్,భద్రప్పస్వామి, మధు స్వామి, మల్లేష్ యాదవ్ స్వామి మరియు కోటిలింగం, వెంకటేష్ యాదవ్, అశోక్ యాదవ్ అన్నదాత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page