స్థానికులకే సగం డబుల్ ఇండ్లని కేటాయించాలి కుత్బుల్లాపూర్ నియోజిక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 15 వేల డబుల్ బెడ్రూం ఇండ్లని 50% కుత్బుల్లాపూర్ ప్రజలకి కేటాయించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర మంత్రి కే టి ఆర్ పర్యటన నేపత్యంలో నిరసన తెలియజేస్తూ గండి మైసమ్మ వద్ద డా ఎస్ మల్లారెడ్డి నాయకత్వంలో రాస్తా రోకో నిర్వహించిన కుత్బుల్లాపూర్ బీజేపీ నాయకులు.. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా విడుదల చేసిన నిధులతో డబుల్ బెడ్రూం లు కట్టి తామే కట్టినట్టుగా ప్రచారం చేసుకుంటోంది అన్నారు… ఇతర ప్రాంతాల వారికి కుత్బుల్లాపూర్ లో ఇండ్లను కేటాయిస్తూ అసలైన లబ్దిదారులును వారి కోసం పోరాటం చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసుల చేత నిర్బంధం చేసి ఇండ్ల పంపిణీ చేస్తున్న ఈ ప్రభుత్వం చర్య ను బీజేపీ కుత్బుల్లాపూర్ ఖండిస్తుంది.. అలాగే 2011 లో ఇక్కడ దుందిగల్ మున్సిపాలిటీ లో పేదలు 600 మందికి అప్పటి ప్రభుత్వం సర్వే నం 453/454 లో ఇచ్చిన 60 గజాల స్థలాలను ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి వాడుకొని ఆ 600 మందికి ఇటు స్థలాలు కానీ అటు డబుల్ ఇండ్లని కానీ ఇవ్వకుండా మోసం చేసింది అని కట్టిన ఇండ్లలో 600 మందికి ఇండ్లను పంపిణీ చేయాలి అని, 60 గజాల స్థలాలను వెంటనే కేటాయించాలి అని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో శ్యామ్ రావు, విగ్నేశ్వర్, గోనె మల్లారెడ్డి, రామచంద్ర రెడ్డి, ఆకుల మల్లేష్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఆకుల విజయ్, వెంకటేష్ నాయక, జంగారెడ్డి,ఆకుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు
Related Posts
Spread the love ఎన్బీఈఎంఎస్ నిర్వహించే జీప్యాట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో ఫార్మసీ అనుబంధ యూనివర్సిటీలు/ కళాశాలలు/ సంస్థల్లో ఎం.ఫార్మసీ, పీహెచ్డీలో ప్రవేశానికి జీప్యాట్ స్కోరు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమానం ఉత్తీర్ణులైన వారు అర్హులు.…
Spread the love నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ పుష్పక్ అపార్ట్మెంట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,కార్పొరేటర్లు జ్యోతి నర్సింహా రెడ్డి, సుజాత,ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో…
Spread the love ప్రజల సమస్యలు, పార్టీ విస్తరణ లక్షయంగా కార్యకర్తలు పనిచేయాలి.*మతోన్మాద బీజీపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ.*సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ శ్రేణులు భాద్యతగా పనిచేయాలి.*కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.* సాక్షితభద్రాద్రి కొత్తగూడెం//సుజాతనగర్: మండల పరిధిలోని నాయకులగూడెం, మర్రితండా, సుజాతనగర్…
Spread the love భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తాత…
Spread the love ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు (కూలింగ్ గ్లాసెస్) ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని హైదరాబాదు కు చెందిన వై పి ఎస్ హాస్పిటల్…
Spread the love మండుటెండలో వాహనాలను తనిఖీచేసిన సీఐ.. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తల్లాడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కల్లూరుకు వెళ్లే రోడ్డులో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ చెక్ పోస్ట్…
Spread the love మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కీసర మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన మల్కాజిగిరి బీఆర్ఎస్…
Spread the love జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి కృష్ణా గౌడ్ , రషీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత…
Spread the love బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న…
Spread the love శేరిలింగంపల్లి డివిజన్ లోగల గిడ్డంగి లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముఖ్య అతిధులుగా హాజరైన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిపారు. ఆవిర్భావ…