24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల లో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు…

సర్వేపల్లి లో చంద్రబాబు పర్యటన వేల షాక్ లు ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు”

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, వెంకటేశ్వరపురం కాలనీ నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారితోపాటు మరి కొంతమంది మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 30 కుటుంబాలు” “సోమిరెడ్డి వేసిన కండువాలను…

అదానీ చేతిలో మందుగుండు సామగ్రి, క్షిపణులుయూపి కాన్పూర్‌లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభం

కాన్పూర్‌ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని అదానీ గ్రూప్‌ సోమవారం ప్రారంభించింది. అదానీ డిఫెన్స్‌ వై ఏరోస్పేస్‌ 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్పూర్‌లోని ఫ్యాక్టరీలలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడి…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు…

ఆరు గ్యారంటీలకు రూ. 53 వేల 196 కోట్లు..!

తెలంగాణ కేబినెట్లో ఓటాన్ బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ. 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ను భట్టి ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు రూ.53 వేల 196 కోట్లు కేటాయించినట్లు అంచనా.…

15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం

హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో రేవంత్రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు.. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మూడు…
Whatsapp Image 2024 01 30 At 6.51.34 Pm

అసరా క్రింద జగనన్న ప్రభుత్వం ఇచ్చింది 35 వేల కోట్లు – ఎమ్మెల్యే భూమన

సాక్షిత*తిరుపతి నగరం:టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ముత్యాల రెడ్డిపల్లెలో సాయంత్రం వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలు పాలాభిషేకం నిర్వహించారు.…
Whatsapp Image 2024 01 18 At 6.38.40 Pm

తెలంగాణలో ₹ 12 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో ₹ 12 వేల కోట్ల పెట్టుబడులుపెట్టనున్న అదానీ.. ఇంకోసారి మోడీ దేశ సంపద అదానీ, అంబానీకి దోచిపెడ్తున్నాడు అంటే..
Whatsapp Image 2023 12 08 At 5.51.55 Pm

కరెంటు ఆర్థిక స్థితిగతులను, దాచి 85 వేల కోట్లు అప్పులు చేసి.

కరెంటు ఆర్థిక స్థితిగతులను, దాచి 85 వేల కోట్లు అప్పులు చేసి. దాన్ని ప్రజలకు తెలియనీయకుండా దాచిపెట్టినాడు……. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు ఉంటాయని ప్రజలు తప్పు దోవ పట్టించడానికి ఈ పని చేశారు……ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దు….. ఆయన పిలిపించి…
Whatsapp Image 2023 11 06 At 6.46.05 Pm

రామ్మోహన్‌రెడ్డిని గతం కంటే 10 వేల ఓట్ల ఎక్కువ మెజారిటీతో గెలిపించాలె: సీఎం కేసీఆర్‌ *

మక్తల్‌: సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఆయన చుట్టి వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార…

You cannot copy content of this page