15 వేల డబుల్ బెడ్రూం ఇండ్లని 50% కుత్బుల్లాపూర్ ప్రజలకి కేటాయించాలని కోరుతూ

స్థానికులకే సగం డబుల్ ఇండ్లని కేటాయించాలి కుత్బుల్లాపూర్ నియోజిక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 15 వేల డబుల్ బెడ్రూం ఇండ్లని 50% కుత్బుల్లాపూర్ ప్రజలకి కేటాయించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర మంత్రి కే టి ఆర్ పర్యటన నేపత్యంలో నిరసన…

స్థానికులకు డబుల్ బెడ్రూం లు కేటాయించిన తరవాతే ఇతరులకు కేటాయించాలి.

పురపాలక శాఖ మంత్రి కే‌టి‌ఆర్ డబుల్ బెడ్రూం పంపిణీ కార్యక్రమంలో ముందుగా స్థానిక గ్రామాల వారికి ముందుగా చెప్పిన విధంగా పది శాతం పంపిణీ చేసిన తరవాతనే ఇతరులకు పంపిణీ చేయాలని టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు…

జగతగిరిగుట్ట అడ్డా భవన నిర్మాణ కార్మికులకు ఒక్కరికి కూడా డబల్ బెడ్రూం రాకపోవడం దుర్మార్గం..

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే అర్హులైన నిరుపేదలందరికి డబల్ బెడ్రూం ఇస్తానని హామీలు ఇచ్చి 9 సంవత్సరాలు గడిచినప్పటికి కనీసం దరఖాస్తు చేసుకున్న వారిలో 5 శాతం ప్రజలకు కూడా ఇండ్లను ఇవ్వకపోవడం అన్యాయమని ముఖ్యంగా…

డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్:పేద ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ బెడ్‌ రూం ఇండ్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. వారంలో తొలివిడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో…

బాటసీంగారం డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు కేంద్రo

బాటసీంగారం డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు కేంద్ర పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో కలిసి బయలుదేరిన పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర…

You cannot copy content of this page