భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ

Spread the love

Retired as the Chief Justice of the Supreme Court of India

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసి హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శాలవతో సత్కరించి ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,అడుసు మిల్లి వెంకటేశ్వర రావు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page