భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సందర్బంగా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి బిఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బిఆర్ఎస్…

భారత మాజీ ఉపప్రధాని,బడుగు బలహీనర్గాల నాయకుడు *డా.బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి

భారత మాజీ ఉపప్రధాని,బడుగు బలహీనర్గాల నాయకుడు *డా.బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ,కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి…

భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: ఆర్మీ కమాండర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా భారత సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

దేశంలో భారత రాజ్యాంగం కాదు బీజేపీ రాజ్యాంగమే..

YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…

బీజేపీలోకి మాజీ ప్రధాని, భారత రత్న పీవీ కుమారుడు

పీవీ ప్రభాకర్ రావుతో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ చర్చలు మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ లోక్ సభ నుండి బరిలోకి….! మల్కాజిగిరి పై ఆసక్తి చూపుతున్న ప్రభాకర్ రావు మల్కాజిగిరి టిక్కెట్ కోసం బీజేపీలో గట్టిపోటీ – రెండు మూడు…

విశాఖ‌లో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి ఉప ముఖ్యమంత్రి

విశాఖపట్నం : మిలాన్ – 2024 వేడుక‌ల్లో భాగ‌స్వామ్య‌మ‌య్యేందుకు విశాఖ వ‌చ్చిన భార‌త ఉప‌ రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధన్క‌ర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు…

మాజీ ప్రధాని పీవీ కి భారత రత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పువ్వాడ.

దేశ ఆర్ధిక రంగ పితామహుడు, తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సన్మానం భారతరత్నను ప్రకటించడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం…

పీవీ కి భారత రత్నతో తెలంగాణా సమాజం గర్విస్తుంది

కేసీఆర్ సర్కార్ లోనే పీవీ కి సముచిత స్థానం పీవీకి భారత రత్న ఇవ్వడం పట్ల ఎంపీ నామ నాగేశ్వరరావు హర్షం అద్భుతమైన పరిపాలనా ఆర్థిక సంస్కరణలతో తెలంగాణా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన తెలంగాణా ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం…
Whatsapp Image 2024 01 06 At 3.48.47 Pm

భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 11 న ముగ్గుల పోటీలు.

సంక్రాంతి సందర్భంగా ప్రతియేటా కుత్బుల్లాపూర్ మండల భారత మహిళా మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐ డబ్లు) ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ఈ సారి కూడా జనవరి 11న అనగా గురువారం నాడు ఉదయం 11 గంటలకు సీపీఐ జగతగిరిగుట్ట…
Whatsapp Image 2023 12 06 At 12.01.50 Pm

ఒకే రోజు నలుగురి భారత క్రికెటర్ల పుట్టినరోజు

డిసెంబర్ 6వ తేదీన భారత క్రికెట్ జట్టు కి ప్రాతినిధ్యం వహించిన నలుగురు క్రికెటర్ల పుట్టినరోజు ఇదే రోజు కావడం విశేషం.. అందులో భారత యువ ఫేస్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా, స్పిన్ ధిగ్గిజం రవీంద్ర జడేజా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్…

You cannot copy content of this page