కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జిగా మరియు గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ Nsui, యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ స్టేట్ కమిటీలో అనేక పదవులు చేశాను, అలాగే అంబర్పేట్ అసెంబ్లీ టికెట్…
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్ధి కేపీ వివేకానంద గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిధులుగా NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులతో…
అమరావతి భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్స్ ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది.. మనం ఏం చేయలేం అనుకో కూడదు.. అందరూ కలిసి చెడును కడిగేయాలి.. మహనీయులను ఎన్నుకోవాలి.. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి గుంటూరులో డాక్టర్…
జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ముఖ్యమంత్రి నివాసంలో నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్
హైదరాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరించారని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ తిప్పిపంపడాన్ని ఆమె తప్పుబట్టారు.. భారాస బీసీలకు పెద్దపీట వేస్తుంటే.. భాజపా వాటిని అడ్డుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.…
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారడం, దేశాంతరాలు, ఖండాంతరాలు దాటి ప్రియుళ్లను, ప్రియురాళ్లను కలుసుకునేందుకు రావడం ఓ ట్రెండ్ గా మారింది. పెళ్లయి పిల్లలున్న వాళ్లు కూడా ఈ తరహా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల సీమా హైదర్…
సాక్షిత : హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తో కలిసి బేగంపేట ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ *
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత రాజ్యాంగ గ్రంధాన్ని పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలి. ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కమిటీ డిమాండ్ రామగుండం : భారతదేశంలో ఉన్న పౌరులందరికీ భారత రాజ్యాంగ గ్రంధాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని ధర్మ సమాజ్…
వసంత్ విహార్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయం లో యాగశాల, హోమం,సుదర్శన పూజ ,వాస్తు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మరియు…
సాక్షిత : భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా, వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*