భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్స్

Spread the love

అమరావతి

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్స్

ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది..

మనం ఏం చేయలేం అనుకో కూడదు.. అందరూ కలిసి చెడును కడిగేయాలి.. మహనీయులను ఎన్నుకోవాలి..

చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి

గుంటూరులో డాక్టర్ కాసరనేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, తదితరులతో కలిసి పాల్గొన్న వెంకయ్య నాయుడు

సదాశివరావు లాంటి డాక్టర్ లు ప్రజా సేవకొసమే వైద్య వృత్తి లో కొనసాగారు..

రాజకీయాల్లో కూడా సదా శివరావు తనదైన శైలిలో సామాన్యులకు అందుబాటులో ఉన్నారు

ఇప్పటి హాస్పిటల్లో ఫీజులు మాత్రమే పరమావధితో వైద్యం చేస్తున్నారని అన్న అపవాదు ఉంది..దాని నుండి వైద్య రంగం బయట పడాలి

కులం,డబ్బు అండతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారు.. బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు పోలింగ్ బూతులో సమాధానం చెప్పాలి

చట్ట సభలు ప్రజలకు మేలు చేసే దేవాలయాలు.. వాటిని ప్రతీకారం తీర్చుకునేకోసంవాడుకోకూడదు

కులం చూసి కాదు, గుణం చూసి ఓటు వేయండి

వైద్య, విద్యా, రాజకీయ రంగాలలో విశేష ప్రతిభ కలిగిన పలువురికి సేవ పురస్కారాలు అందించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

Whatsapp Image 2023 10 13 At 3.51.49 Pm

Related Posts

You cannot copy content of this page