భారత మాజీ ఉపప్రధాని,బడుగు బలహీనర్గాల నాయకుడు *డా.బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి

Spread the love

భారత మాజీ ఉపప్రధాని,బడుగు బలహీనర్గాల నాయకుడు *డా.బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ,కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి రాజీవ్ గాంధీ నగర్ లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి, వారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు తలారి సాయి ముదిరాజ్ , మహేందర్ రెడ్డి,కమ్మేట కృష్ణ,అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ సభ్యులు,16వ డివిజన్ అధ్యక్షులు ఖాదరయ్య,ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page