స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Spread the love

Republic Day Celebrations at Smart Kidz School.

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

గణతంత్ర దినోత్సవ వేడుకలను “స్మార్ట్ కిడ్జ్” పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ విజయ కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశభక్తిని చాటాలని విద్యార్థులు దేశంపై మమకారాన్ని పెంచుకోవాలని దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. స్వాతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు పోరాటం చేసి తమ ప్రాణంలో అర్పించారని అదే స్ఫూర్తిని కొనసాగించి దేశం కోసం పాటుపడాలని ఆమె అన్నారు.

వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి ప్రత్యేకమైనటువంటి సరస్వతి పూజలు నిర్వహించి, విద్యార్థులకు విజయం సిద్ధించాలని ఉపాధ్యాయునులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య విద్యార్థులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page