దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన కుత్బుల్లాపూర్ ఉద్యమకారులు…

Spread the love

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో జూన్ 2 నుండి 22 వరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉత్సవాలు విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఉద్యమకారులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

Related Posts

You cannot copy content of this page