ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు,

Spread the love

Prestigious Times of India Group Award to Govt of Andhra Pradesh,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు, పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఢిల్లీలో అవార్డు అందుకున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసి అవార్డు వివరాలు తెలిపిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అభినందించిన సీఎం.

Related Posts

You cannot copy content of this page