జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని సండ్రాల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి జాతీయ బాబు జగజ్జీవన్ రాం ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షులు దాసరి స్వప్న, మహేష్ లు సోమవారము ఆన్…
జాతీయస్థాయిలో రైతాంగానికి ఉత్తమమైన సేవలు అందించినందుకు రెండోసారి అవార్డు అందుకున్న డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కి హృదయపూర్వక శుభాభినందనలు
హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జాతీయ స్థాయి మహనీయుల అవార్డు మహోత్సవ కార్యక్రమం….. వల్లూరి ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలోమహనీయుల పురస్కార సేవ అవార్డు కార్యక్రమంలోప్రముఖులు మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల్ చారి, అడిషనల్ డీఎస్పీ తేజ వత్, సినీ…
శంకర్పల్లి మండల కార్యాలయంలో డి వార్మింగ్ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి అయిన వెంకయ్య అధ్యక్షతన జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాఠశాలల్లోని విద్యార్థులకు డి వార్మింగ్ మందుల గురించి డాక్టర్ రేవతి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల…
1991-96 భారత్ ప్రధానిగా పీవీ నరసింహారావు.ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణలు భారత దేశ చరిత్ర లో గుర్తుండిపోతాయి. పీవీ నరసింహారావు తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు, హరిత ఉద్యమ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు భారతరత్న…
ఇప్పటివరకు మొత్తం 50 మంది భారతరత్న అవార్డు గ్రహీతలు ఉన్నారు, వారిలో 15 మందికి మరణానంతరం ప్రదానం చేశారు. సి.రాజగోపాలాచారి 1954 సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954 సివి రామన్ 1954 భగవాన్ దాస్ 1955 ఎం. విశ్వేశ్వరయ్య 1955 జవహర్లాల్ నెహ్రూ…
జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్రం ఇటీవల పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడ్డం సమ్మయ్యను తన నివాసానికి ఆహ్వానించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని సత్కరించారు. ఈ నేపథ్యంలోనే…
ఉప్పల్ : ఉప్పల్ పరిధి హబ్సిగూడ లోని (ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ డిగ్రీ కళాశాలకు 2022 – 2023 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్ ఎక్స్ లెన్స్ అవార్డు లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ జి కృష్ణ కవిత ప్రకటనలో తెలిపారు.…
ముంబై :భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ బుధవారం ఉదయం మృతి చెందారు. ముంబై సమీపంలోని కర్జాత్ లో గల తన స్టూడియోలో శవమై కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు…
ఎమ్మెల్యేను కలిసిన ‘శ్రమశక్తి అవార్డు‘ గ్రహీతలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం శివాలయ నగర్ కు చెందిన సుభాష్ మరియు సూరారం రాజీవ్ గృహకల్పకు చెందిన దేవేందర్ సింగ్ లు సుహృద్భావ పారిశ్రామిక సంబంధాలు మరియు కార్మిక సంక్షేమంకు విశేష కృషి…