ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం…

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల TSPSC కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం…

గ్రూప్ – 1 పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.

సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లలితాదేవి పద్మశాలి మహిళా కిట్టి గ్రూప్ బతుకమ్మ సంబరాలు

సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లలితాదేవి పద్మశాలి మహిళా కిట్టి గ్రూప్ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షురాలైన తార మరియు సిరిసిల్ల పట్టణపద్మశాలి మహిళా అధ్యక్షురాలైన కామనవనిత మరియు కౌన్సిలర్ పత్తిపాక పద్మ మాజీ…

గ్రూప్ 1 పరీక్ష రద్దు ప్రభుత్వ నిర్లక్ష్యమే: బల్మూరి వెంకట్

జోగులాంబ : గ్రూప్ – 1 పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ స్పందించారు.మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవకతవకలను తప్పు పడుతూ బయోమెట్రిక్ విధానం అమలు చేయించడంలో…

కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలపై ఈడీ సోదాలు

హైదరాబాద్ :జూన్ 21కామినేని గ్రూప్‌పై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో సైతం సోదాలు జరుగుతున్నాయి. అలాగే మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్…

మియాపూర్ లో అవంతిక గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10కే ,5కే ,2కే మియాపూర్ రన్

మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో అవంతిక గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10కే ,5కే ,2కే మియాపూర్ రన్ ను గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి రన్…

గ్రూప్ -1 లీకేజీ వ్యవహారం మరవకముందే టెన్త్ పేపర్ లీకేజీ ఘటన బాధాకరం

పేపర్ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి — బిఎస్పి చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత – గ్రూప్ -1 లీకేజీ వ్యవహారం మరవకముందే టెన్త్ పేపర్ లీకేజీ ఘటన బాధాకరం – విద్యార్థులు, నిరుద్యోగుల…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మూసాపేట్ సర్కిల్ ఆఫీస్ లో సమైఖ్య గ్రూప్ మహిళా సభ్యులతో సమావేశం నిర్వహించారు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ సర్కిల్ ఆఫీస్ లో సమైఖ్య గ్రూప్ మహిళా సభ్యులతో సమావేశం నిర్వహించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. అలాగే గుర్తింపు కార్డులు…

కల్వకుర్తి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ? కల్వకుర్తి లో గ్రూప్ పాలిటిక్స్?

Kalvakurti MLA ticket for whom? Group politics in Kalvakurti? కల్వకుర్తి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ? కల్వకుర్తి లో గ్రూప్ పాలిటిక్స్?సాక్షిత ప్రతినిధి -టికెట్ కోసం నలుగురు కీలక నేతల ప్రయత్నాలు. జైపాల్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలని…

You cannot copy content of this page