ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ HRISHIKESH ROY కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర…

సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉంది.ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నా.మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి.కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.మీరు మీ సక్సెస్ ను ఆస్వాదించండి, కానీ ఎప్పుడూ మీ బాధ్యతను…

విశాఖలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.…

కోట్ పల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ SI గా నూతనంగా బాధ్యతలు

కోట్ పల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ SI గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన M. స్రవంతి వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

మోమిన్ పేట్ మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ CI గా నూతనంగా బాధ్యతలు

మోమిన్ పేట్ మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ CI గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన A. ఆంజనేయులు వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

దోశ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా లహరి ఎస్టేట్స్, ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు అయిన గండికోట దోశ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్ ,సురేష్…

2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది

ముంబయి: రూ. 2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. ఇకపై వినియోగదారులకు 2000 నోట్లు ఇవ్వద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి…

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ లు – బుద్ధుడు

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ లు – బుద్ధుడు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం పెద్దకాపర్తి మరియు ఉరుమడ్ల గ్రామాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సమ్మర్ క్యాంప్ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా హ్యాపీనెస్ ప్రోగ్రాం సుదర్శన…

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఉపాధ్యాయులను సన్మానించిన జి.వి.ఆంజనేయులు

పల్నాడు జిల్లా హెడ్ రైటింగ్ (క్యాలిగ్రాఫి) లో పరీక్షలలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఉపాధ్యాయులను సన్మానించిన జి.వి.ఆంజనేయులు వినుకొండ కుమ్మరి బజార్ కు చెందిన పూసపాటి తేజ ప్రేవేట్ టీచర్ మరియు ఇందిరా నగర్ కు చెందిన…

పి పి లాల్ కృష్ణ 2023-24 సంవత్సరానికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) విశాఖపట్నం జోన్ కు చైర్మన్ గా నియమించడం జరిగింది

సాక్షిత : విశాఖ ఫార్మసిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి పి లాల్ కృష్ణ 2023-24 సంవత్సరానికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) విశాఖపట్నం జోన్ కు చైర్మన్ గా నియమించడం జరిగింది. నిన్న 25.02.2023 నాడు హోటల్…

You cannot copy content of this page