నర్సాపూర్‌ : ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు

నర్సాపూర్‌ : ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు చెల్లించకుండా తిరుగుతున్న రైస్‌మిల్లు వ్యాపారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సాపూర్‌ సీఐ జాన్‌వెస్లి తెలిపారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంటలోని వీరభద్ర ఇండస్ట్రీస్‌, మహాలక్ష్మీ రైస్‌ మిల్లుల యజమాని నోముల పాండురంగం…

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ఆరు గారంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది నీరు లేక కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం…

మిషన్‌ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలియదని భారాస కార్యనిర్వాహక

మిషన్‌ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలియదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని చెప్పారు. నేడు ఇక్కడ ట్యాంకర్ల దందా జోరుగా…

రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు

హైదరాబాద్‌: రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు.‘‘దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..…

రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా..

సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కుట్టు మిషన్ శిక్షణ పొందిన నియోజకవర్గంలోని వివిధ మండలాల మహిళలకు మాజీ మంత్రి హరీష్ రావు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.ఈ…

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు : మేయర్ డాక్టర్ శిరీష

సాక్షిత*తిరుపతి నగరం:ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు చేరవేస్తున్న ప్రజాసేవకులు వాలంటీర్లని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 27వ డివిజన్ కు సంబంధించి 17…

ప్రభుత్వానికి ఇంతటి ప్రతిష్ట రావడానికి వాలంటీర్లే కారణం

ప్రభుత్వానికి ఇంతటి ప్రతిష్ట రావడానికి వాలంటీర్లే కారణం : టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిసాక్షితతిరుపతి నగరం:ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతటి ప్రతిష్ట రావడానికి ప్రధాన కారణం మీరేనని వాలంటీర్లను ఉద్దేశించి టీటీడీ చైర్మెన్, తిరుపతి…
Whatsapp Image 2024 01 24 At 2.51.51 Pm

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి

బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది.అక్రమార్జన కేసులో దివంగత…
Whatsapp Image 2023 11 19 At 2.50.25 Pm

వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు

వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు ప్రతీ అడుగు ప్రజల కోసం 56వ రోజు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం

ప్రభుత్వానికి ధైర్యం లేకే ప్రతిపక్షాలను అరెస్టు చేస్తున్నారు

ప్రభుత్వానికి ధైర్యం లేకే ప్రతిపక్షాలను అరెస్టు చేస్తున్నారు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. నేడు గండిమైసమ్మ లో డబల్ బెరూం ల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో ఉదయం 6 గంటలకే సీపీఐ…

You cannot copy content of this page