Latest Story
appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిalluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడిgovt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేతpharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకుcollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్bhakti ratna భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానంtirumala తిరుమలఅభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలుmedak ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని విజయవంతంcoal బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి.rtc ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళrahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..brs బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు,17 మంది కార్పొరేటర్లు డుమ్మాbrs బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయcm సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబుmallareddy మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ap ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ..ration రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు:pawan kalyan పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓpublic ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టవలసిన అభివృద్ధిmla మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు, నాయకులు..sonusood సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌..britain బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమిsri vasavi శ్రీ వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలోgandhi bhavan గాంధీ భవన్ ముందు ఆందోళనmla హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందుgudumba గుడుంబా స్థావర0 పై జిల్లా పోలీసుల దాడులు.world ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వంcm ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్youth యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడుjournalists జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏfarmer రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలిinspiration దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిnsui శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దుshankarpally శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలుchildren పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగిందిpeople ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ గెలిచి రావాలని కోరిన

Today Update

మొహర్రం పర్వదిన సందర్భంగా షకీల్ లడ్డు ఆధ్వర్యములో పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు

మొహర్రం పర్వదిన సందర్భంగా షకీల్ లడ్డు ఆధ్వర్యములో పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు.త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ, జాతి కుల,మతాలకతీతంగా…

స్వతంత్రభారతవజ్రోత్సవాలు లో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సాక్షిత : తెలంగాణ మంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు నిన్న కేసీఆర్ ప్రారంభించిన స్వతంత్రభారతవజ్రోత్సవాలు లో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి రామచంద్రపురం డివిజన్ కాకతీయ నగర్ కాలనీ లో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణి…

జీవన్ రెడ్డి ని పరామర్శించిన బాల్క సుమన్, శంభీపూర్ రాజు…

జీవన్ రెడ్డి ని పరామర్శించిన బాల్క సుమన్, శంభీపూర్ రాజు…సాక్షిత,హైదరాబాద్,:- ఇటీవల హత్యా ప్రయత్నానికి గురైన పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న జీవన్ రెడ్డిని ప్రభుత్వ విప్,చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు,పౌరసరఫరాల…

దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి

దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధిసాక్షిత, తిరుపతి: దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి చేయాలని పౌర గ్రంథాలయ సంచాలకులు ఎం.ఆర్.ప్రసన్న కుమార్ సూచించారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. సందర్శనలో భాగంగా గ్రంధాలయములో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమాలను పరిశీలించి…

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కేంద్రం దేవి సినిమా టాకీస్ లో బడి పిల్లల కోసం ఉచితంగా వేసిన గాంధీ సినిమా ప్రదర్శనను ప్రారంభి0చారు.సాక్షిత : కొద్దిసేపు పిల్లల తో కలిసి…

జాతీయ భావం పెంపొందేలా వజ్రోత్సవాల నిర్వహణ‌ – మంత్రి కొప్పుల

జాతీయ భావం పెంపొందేలా వజ్రోత్సవాల నిర్వహణ‌ – మంత్రి కొప్పుల ఇంటింటా జాతీయ జెండా ఎగుర వేయాలి స్వాతంత్ర సమరయోధుల పూర్తి భావితరాలకు అందించాలి ప్రజల భాగస్వామ్యంతో వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి స్వతంత్ర సమరయోధులు, కె.వి కేశవులు, మరియు సంగనభట్ల…

ఇంటింటికీ జెండా పంపిణీ…

ఇంటింటికీ జెండా పంపిణీ…!సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * వివేకానంద నగర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ…

బాగ్ అమీర్ హనుమాన్ టెంపుల్ వెనకాల జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పనులు

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ హనుమాన్ టెంపుల్ వెనకాల జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలిస్తున్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు .ఈ సందర్భంగా కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ.. డ్రైనేజ్…

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా జాతీయ పతాకం పంపిణీ కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ లో జోనల్ కమిషనర్ శ్రీమతి మమత ,AMOH Dr. మమత ,స్ధానిక కార్పొరేటర్…

భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహా సభలు

భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహా సభలు ముగింపు సందర్బంగా ప్రత్యేక ఆహ్వానితులుగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహా సభలు ముగింపు కార్యక్రమంలో…

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో సాక్షిత : కెసిఆర్, కేటీఆర్ పిలుపు మేరకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పర్యవేక్షణలో జోనల్ కమిషనర్ మమత, మెడికల్ ఆఫీసర్ Dr.…

మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్సాక్షిత : నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంత్రి శ్రీనివాస్…

ప్రతి ఇంటికి జాతీయ జెండా: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ప్రతి ఇంటికి జాతీయ జెండా: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నాడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వికారాబాద్ మండలం మహిళా సమైక్య సంఘాల మహిళా సోదరిమనులకు 75వ స్వత్రంత్ర భారత వజ్రోత్సవాల…

ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం

విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వికారాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం…

అంబరన్నాంటేలా 75వ స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలు నిర్వహించాలి

అంబరన్నాంటేలా 75వ స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలు నిర్వహించాలి సాక్షిత : విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , పరిగి ఎమ్మెల్యే…

స్వాతంత్ర ఫలితాలు ప్రజలందరికి దక్కేలా తమ వంతు కృషి చేస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు

సికింద్రాబాద్ : స్వాతంత్ర ఫలితాలు ప్రజలందరికి దక్కేలా తమ వంతు కృషి చేస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.సాక్షిత : సితాఫలమండీ క్యాంపు కార్యాలయం వద్ద “స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ‘ఇంటింటీ కీ జండా లు ” అందించే…

గడపగడపకు మన ప్రభుత్వం, మైలవరం నియోజకవర్గం.

పినపాక గ్రామంలో విద్య నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మన MLA వసంత కృష్ణ ప్రసాద్ తో కలసి పాల్గొన్న జి.కొండూరు మండల ZPTC మందా జక్రధరరావు (జక్రి) గడపగడపకు మన ప్రభుత్వం, మైలవరం నియోజకవర్గం. జి.కొండూరు మండలం…

విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం YS జగన్మోహన్ రెడ్డి

విద్యానగరంలో — విద్యాలయానికి శంకుస్థాపన చేసిన మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ *విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం YS జగన్మోహన్ రెడ్డి—-ZPTC మందా జక్రి *సాక్షిత : జి కొండూరు మండలం జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) మాట్లాడుతూ…

నగర పాలక మేయర్ డాక్టర్ శిరీషను కలిసిన వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు

నగర పాలక మేయర్ డాక్టర్ శిరీషను కలిసిన వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు**సాక్షిత తిరుపతి : చవితి నిమజ్జనానికి సహకరించండి కమిటీ సభ్యులు*చవితి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేపడుతాం మేయర్ డాక్టర్ శిరీష వినాయక సాగర్ అభివృద్ధి పనుల్లో భాగంగా…

స్పోర్ట్స్ స్కూల్ లో సీట్ సాధించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి

స్పోర్ట్స్ స్కూల్ లో సీట్ సాధించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థిసాక్షిత జూలూరుపాడు: మండలంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్ లో ఏడో తరగతి విద్యను అభ్యసిస్తున్న మందరికల రాంచరణ్ కు కిన్నెరసాని మొడల్ స్పోర్ట్స్ స్కూల్ లో సీట్ సాధించటం జరిగింది…

సంపూర్ణ సంక్షేమమే గులాబి జెండా సంకల్పం: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

సంపూర్ణ సంక్షేమమే గులాబి జెండా సంకల్పం: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * సాక్షిత : వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం…

పేద ప్రజల ఆరోగ్యానికి చేయుతనందిస్తున్న CMRF : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

పేద ప్రజల ఆరోగ్యానికి చేయుతనందిస్తున్న CMRF : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో మర్పల్లి మండలానికి సంభందించిన ఇరవై రెండు మంది లబ్ధిదారులకు…

విద్యార్థులతో కలిసి ‘గాంధీ’ చిత్రం వీక్షించిన ఎమ్మెల్యే…

విద్యార్థులతో కలిసి ‘గాంధీ’ చిత్రం వీక్షించిన ఎమ్మెల్యే… సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు నేడు 9వ తేదీ నుంచి 11 వరకు, 16 నుంచి 21 వరకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో…

ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రారంభించారు. ఈ మేరకు…

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమ య్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి…

మిషన్ కాకతీయ తో చెరువుల అభివృద్దా..? విధ్వంసమా..?

మిషన్ కాకతీయ తో చెరువుల అభివృద్దా..? విధ్వంసమా..? *చెరువులను కాపాడలేని కెసిఆర్ సర్కార్…*సాక్షిత మండలం కరీంనగర్ జిల్లా వెన్కెపల్లి చెరు వును పటిష్టపరచడానికి వెంటనే చర్యలు చేపట్టాలి. దెబ్బతిన్న రహదారులను వెంటనే పునరుద్ధరించాలి.. పంట నష్టపోయిన రైతులకు పరిహార అందించాలి.. వెన్కేపల్లి…

శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన బోనాల ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదిన సందర్భంగా హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కేఫ్ చౌరస్తా లోని శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన బోనాల ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక…

వేస్ట్ మెటిరీయల్ కాలువల్లో వేస్తే చర్యలు తీసుకుంటాము – అదనపు కమిషనర్ సునీత

వేస్ట్ మెటిరీయల్ కాలువల్లో వేస్తే చర్యలు తీసుకుంటాము – అదనపు కమిషనర్ సునీత *సాక్షిత తిరుపతి : *వేస్ట్ మెటిరీయల్స్ ముఖ్యంగ బిల్డింగ్ మెటిరీయల్స్ కాలువల్లో వేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ తంబల…

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినo

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదిన సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శేరిలింగంపల్లి విలేజ్ లోని శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన బోనాల ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఫలహారం…

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..సీఎం జగన్

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..సీఎం జగన్ అమరావతి: రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి…

శుభమస్తు” మాల్ లో ప్రత్యేక స్టాల్ ప్రారంభం

శుభమస్తు” మాల్ లో ప్రత్యేక స్టాల్ ప్రారంభం సాక్షిత, తిరుపతి: స్థానిక వి.వి.మహల్ రోడ్డులోని “శుభమస్తు” షాపింగ్ మాల్ లో “పెళ్లితంతు బొమ్మల కొలువు” పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ను కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్ టీయుసీ జిల్లా…

రూ.2200 కోట్లతో కొత్త రోడ్లు నిర్మాణం – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడి

రూ.2200 కోట్లతో కొత్త రోడ్లు నిర్మాణం – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడి * సాక్షిత, తిరుపతి బ్యూరో* : భారత మాల పరియోజన కార్యక్రమం ద్వారా తిరుపతి జిల్లాలో 2200 కోట్ల ప్రణాళికతో రెండు కొత్త రహదారులు మంజూరయ్యాయని…

అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీ లోని బస్తీ దవాఖానా

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీ లోని బస్తీ దవాఖానా ఎదురుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ హరితహారంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన మరియు స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ…

ఆరోగ్యానికి వ్యాయామమే రక్షణ కవచం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

ఆరోగ్యానికి వ్యాయామమే రక్షణ కవచం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ డివిజన్ లలో వడ్డెర బస్తిలోని 70 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, పి.ఆర్. నగర్ లో 17 లక్షల రూపాయలతో నిర్మించిన ఓపెన్…

అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు….

అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు…. ▪️ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెచ్‌ఐసీసీలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పొంగి పొర్లుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పొంగి పొర్లుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు, జలమండలి మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా…

పట్టించుకోని అధికారులు

పట్టించుకోని అధికారులు జమ్మికుంట పట్టణ నడిబొడ్డున కేరళ స్కూల్ ముందు గత నెలరోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయిన తరువాత సంబంధిత అధికారులు పైప్ లైన్ జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపి కొత్త పైప్ అమర్చిన అనంతరం గుంతను…

కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పంప్ ఆపరేటర్ పెంబర్తి మల్లయ్య.

సాక్షిత దినపత్రిక…………. హనుమకొండ జిల్లా. శాయంపేట. మండలంలోని. కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పంప్ ఆపరేటర్ పెంబర్తి మల్లయ్య. అనారోగ్యంతో ఎంజీఎం దావకానలో చికిత్స పొందుతున్న తరుణంలో వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా వెళ్లి అడిగి తెలుసుకున్న వరంగల్ జడ్పీ…

చేనేత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని చేనేత సంగం

సాక్షిత దినపత్రిక…….. హనుమకొండ జిల్లా… శాయంపేట.మండలంలోని చేనేత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని చేనేత సంఘాన్ని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి గారు పర్యటించడం జరిగింది వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది…

You cannot copy content of this page