సాక్షిత : తెలంగాణ మంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు నిన్న కేసీఆర్ ప్రారంభించిన స్వతంత్రభారతవజ్రోత్సవాలు లో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి రామచంద్రపురం డివిజన్ కాకతీయ నగర్ కాలనీ లో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణి కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులకు జెండాలను పంపిణి చేసిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ,అలాగే 14 రోజుల పాటు జరగనున్న వజ్రోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని ఎమ్మెల్యే,కార్పొరేటర్ తెలిపారు.వారితో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,టౌన్ ప్రెసిడెంట్ గోవింద్,పరమేష్ యాదవ్,ప్రభాకర్ రెడ్డి,నరేంద్ర బాబు,సోను గౌడ్,గోల శ్రీనివాస్,రాములు,ఉమాశంకర్,సీఎం మల్లేష్,కృష్ణ,ప్రకాష్,రమేష్,పెద్ద ఎత్తున మహిళలు
Related Posts
Spread the love రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ముమ్మరంగా పర్యటించారు. పోలిశెట్టి గూడెంలో కోదండ శ్రీ రామాలయం,…
Spread the love ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. కృష్ణా టాకీస్ ఏరియాలోని సీతారామపురంలో నిర్వహించిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా…
Spread the love స్థానికంగా నూతనంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్ షాపును రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సాయంత్రం సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే…
Spread the love దేశంలో దళితులను దృష్టిలో పెట్టుకొని వారికి పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని సూర్యాపేట జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండగడపల సూరయ్య…
Spread the love ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత లోకసభ సాధారణ ఎన్నికలు-2024 పురస్కారించుకొని ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలోని రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాన్ని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు…
Spread the love ఖమ్మం జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్, సెక్రటరీ కు వినతి ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలను పరిష్కరించి వారికి తగిన విధంగా న్యాయం చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంభంపాటి నారాయణరావు…
శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగ దేవాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .
Spread the love 125 – గాజులరామారం డివిజన్ శ్రీరామ్ నగర్ ఏ కాలనీ నందు వైభవంగా నిర్వహిస్తున్న పునః విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం…
Spread the love బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా..! సీబీఐ అరెస్టుపై కవిత వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పు మే 2కు వాయిదా ఈడీ అరెస్టుపై ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న విచారణ సీబీఐ కేసులో తీర్పును రిజర్వ్…
Spread the love హస్తం పేదల నేస్తం అని, హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజులలో ప్రభుత్వం…
Spread the love శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామిసంతోషిమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మానసా దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్వామీజీ సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ప్రపంచంలో మానసిక ప్రశాంతతకు…