స్వతంత్రభారతవజ్రోత్సవాలు లో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

సాక్షిత : తెలంగాణ మంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు నిన్న కేసీఆర్ ప్రారంభించిన స్వతంత్రభారతవజ్రోత్సవాలు లో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి రామచంద్రపురం డివిజన్ కాకతీయ నగర్ కాలనీ లో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణి కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులకు జెండాలను పంపిణి చేసిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ,అలాగే 14 రోజుల పాటు జరగనున్న వజ్రోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని ఎమ్మెల్యే,కార్పొరేటర్ తెలిపారు.వారితో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,టౌన్ ప్రెసిడెంట్ గోవింద్,పరమేష్ యాదవ్,ప్రభాకర్ రెడ్డి,నరేంద్ర బాబు,సోను గౌడ్,గోల శ్రీనివాస్,రాములు,ఉమాశంకర్,సీఎం మల్లేష్,కృష్ణ,ప్రకాష్,రమేష్,పెద్ద ఎత్తున మహిళలు

Related Posts

You cannot copy content of this page