జీవన్ రెడ్డి ని పరామర్శించిన బాల్క సుమన్, శంభీపూర్ రాజు…
సాక్షిత,హైదరాబాద్,:- ఇటీవల హత్యా ప్రయత్నానికి గురైన పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న జీవన్ రెడ్డిని ప్రభుత్వ విప్,చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు,పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు మంగళవారం పరామర్శించారు.ఈ ఆపద సమయంలో ధైర్యంగా ఉండాలని వారు కోరారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు తావు లేదని, దీనిపై ప్రభుత్వ చర్యలు తీవ్రంగా వుంటాయని వారు హెచ్చరించారు.
Related Posts
Spread the love ఫ్రీ ఆండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలి.-ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత అంతర్ రాష్ట్ర సరిహద్దు పోలీసుల సమిష్టి కృషి, సమాచార మార్పిడితో ఫ్రీ ఆండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలని…
Spread the love జూబ్లీహిల్స్ : బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మాజీ మంత్రి హరీశ్రావు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన నరేశ్కుమార్, మాజీ ఎమ్మెల్యే…
Spread the love హైదరాబాద్లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధిఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధితో హైదరాబాద్ టాప్లో నిలిచింది. ఈ మేరకు ‘అనరాక్’ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో…
Spread the love హాజరుకానున్న సిఎం, పలువురు రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత టియుడబ్ల్యూజె (ఐజెయు) మూడవ తెలంగాణ రాష్ట్ర మహాసభలు మే నెల చివరి వారంలో ఖమ్మంలో జరగనున్నట్లు టియుడబ్ల్యూజె…
Spread the love ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూ రక్షణా బృందాలతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా…
Spread the love ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ కార్యాచరణ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.…
Spread the love ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రంజాన్ పవిత్ర దినాలలో ముస్లిమ్ సోదరులకు జకాత్ ఇచ్చే సంప్రదాయం ఉంది. తమ ఆదాయంలో కనీసం 2.5 శాతం జకాత్ రూపంలో నిరుపేదలకు సాయం అందించాలని ప్రవక్త ఉద్భోధ. నమాజ్,…
Spread the love ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చేందుకు తారకరామ ఆటో నగర్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎఫ్సీఐ రోడ్ వద్ద నూతనం గా ఏర్పాటు చేసిన చలివే వెంద్రాన్ని ఖమ్మం నగర…
Spread the love ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన పలు శుభకార్యక్రమాలకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి హాజరయ్యారు. ఖమ్మం సారథినగర్ లోని గుర్రం జగన్మోహన్ రావు ఫంక్షన్ హాల్లో జరిగిన పిల్లి వెంకటేశ్వర్లు…
Spread the love కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బజరంగ్ హిల్స్(వెన్నెలగడ్డ) లో గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచార్యుల వారి ఆధ్వర్యంలో శ్రీ భక్త కార్య సిద్ది హనుమాన్ దేవస్థానం లో ఆంజనేయ స్వామి శిఖర, శ్రీ మహాలక్ష్మి…