కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పంప్ ఆపరేటర్ పెంబర్తి మల్లయ్య.

Spread the love

సాక్షిత దినపత్రిక………….

హనుమకొండ జిల్లా. శాయంపేట. మండలంలోని. కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పంప్ ఆపరేటర్ పెంబర్తి మల్లయ్య. అనారోగ్యంతో ఎంజీఎం దావకానలో చికిత్స పొందుతున్న తరుణంలో వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా వెళ్లి అడిగి తెలుసుకున్న వరంగల్ జడ్పీ చైర్పర్సన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు. శ్రీమతి గండ్ర జ్యోతి. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది….

Related Posts

You cannot copy content of this page