పాడి కౌశిక్ రెడ్డినీ,BRS పార్టీ నుండి భహిస్కరించాలి ,ముదిరాజ్ లకు క్షమాపణచెప్పాలి

Spread the love

MLC పాడి కౌశిక్ రెడ్డినీ,BRS పార్టీ నుండి భహిస్కరించాలి ,ముదిరాజ్ లకు క్షమాపణచెప్పాలి,లేదా వెంటనే సుమోటగ కేసునమోదుచేసి ,చట్ట పరమైన చర్య తీసుకొనే వరకు ముదిరాజ్ లు రాస్ట్ర మొత్తం అధోళనలు ,చేయవలసి వస్తుందనీ, తెలుపారు.
°°°′°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్ జూన్ 25) తాండూర్ నియోజకవర్గం లోని 4 మండలాల ముదిరాజ్ లు,హుజరాబాధ్ MLC పాడి కౌశిక్ రెడ్డి ఈ నెల 22 తేదినాడు ,ఒక సమావేశం లో ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటే ,అక్కడ ఉన్న ఒక మహిళ పథకాల గురించి అడుగుతుంటే , GSR TV జర్నలిస్ట్ అజయ్ ముదిరాజ్ ,కెమెరా మహిళా సైడు చూపినాడని ,కౌశీకే రెడ్డి అనుచరులు కారూలో ఎక్కించుకొని10 మంది కౌషీకే రెడ్డి చెప్పులతోని కొట్టుకుంటూ,భూతులు నువ్వు ముదిరాజ్ వార ,ఏం పీకుతరు, అంటూ గుద్దు కుంటు నిన్ను చంప్పుతామంటు బెదిరించిన విషయం తేలిసిందే కదా,ఆ పోరాటం లో భాగంగా ,తాండూర్ నియోజక వర్గం లోని 4 మండలాలైన యలాల,పెద్దేమూల్,తాండూర్,భసిరబాధ్ , మండలలోని ముదిరాజ్ లు ఆదివారము తాండూర్ పట్టణంలోని కాలిక దేవి గుడినుండి ర్యాలీగా బయలు దేర్రి,ముదిరాజ్ ల ఐ క్క్యత వర్ధిల్లాలి,కౌశీక్ రెడ్డి గాన్ని BRS నుండి భహిస్కరించాలి. కౌశికే రోడ్డు డౌన్ డౌన్ అంటూ నినాదాల తో ,పట్టణం పోలీస్ స్టేషన్ చౌరస్తా నుండి అంబేడ్కర్ బస్టాండ్ దగ్గర కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను చెప్పుల తోకొట్టుకుంటు, తన్ను కుంటు, దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ,ప్రజాస్వామ్యం లో కౌశీకేరెడ్డి లాంటి వాళ్ళు పనికి రారు,ప్రింటు మీ డీయా కానీ,ఎలెక్ట్రానిక్ మీడీయ కానీ,లేదా ప్రతిపక్ష పార్టీలైన, ఎవరైనా ప్రశ్నంచు తారు ,దానికి జవాబు చెప్పాలి కానీ ఒక్కన్ని చూసీ,పేరు అడిగి ముదిరాజ్ అని అనగానే ,అసహానమో ,అవివేకమే,అప్రజస్వమ్యముగ,అవుతుంది,పది మంది పిరికి పందలాగ రూములో లాక్కెళ్లి సెల్ ఫోను తీసుకుని ముదిరాజ్ ల ,గురించి భూతులు తిడుతాడా,హీరో రాజ్ శేఖర్ దంపతులను ఈ లాగే చేసినవ్,మోన్న గౌర్నార్ విషయంలో తెలివి లేని మాట్లాడితే,ఢిల్లీ మహిళా కమిషన్ ముందర తప్పు చేశాను అంటూ,క్షమాపణ కొరినావు ,ఇంకా నీకు తెలివి తెచ్చుకో లేవా??,కౌశిక్ రొడ్డి అంటూ హెచ్చరించారు.ఈ పనికి రాని వేదవలకు గౌరవ సీఎం ,కెసిఆర్ గారు MLC ఎట్లా ఇచ్చారో,వెంటనే BRS పార్టీ నుండి భహిస్కరించాలనీ డీమాండుచేశారు,లేదంటే ముదిరాజ్ లు తెలంగాణ లో 60 లక్షల మంది అన్ని జిల్లాలోBRS కు, ఓట్లు వేయరు ,ఇక ముక్క్యమంత్రి కెసిఆర్ సార్ గారు,ముదిరాజ్ లు కావాలో లేదా కౌషీక్ రెడ్డి కావాలో,తెలుసు కోవలసిన సమయం అసన్న మైనదని సీఎం ను కోరినా రు,లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అదొలనాలు చేయ వలసి వస్తుందని హెచ్చరించారు.ఆ ,తదు పరి పట్టణం ps లో కౌశిక్ రెడ్డి పైన పిర్యాదు చేశారు,ఇట్టి కార్య క్రమం SP రవి అధ్వర్యంలో జరిగినది,పాల్గొన్నవారు,K.రాజ్ కుమార్ ముదిరాజ్,బీసీ సంఘం,రాము ముదిరాజ్ ,హన్మంతు ముదిరాజ్ మాజి సర్పంచ్,లోంకనర్సిములు ముదిరాజ్ మాజీ సర్పంచ్,జర్ణప్ప ముదిరాజ్,కృష్ణ ముదిరాజ్,వేకటేష్ ముదిరాజ్,సంతోష్ ముదిరాజ్,SBI బ్యాంక్ RTD ఉద్యోగి నారాయణా ముదిరాజ్,రాములు ముదిరాజ్,తదితరులు,పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page