పాడి, పంటకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకుంటుంది

పాడి, పంటకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకుంటుందిపాడి రైతులకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం – రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం,…

ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి కి ముస్లింల పక్షాన విజ్ఞప్తి

హుజురాబాద్ డివిజన్ మస్జీద్ అండ్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ మరియు జమ్మికుంట ఖాదర్ హలీమా మజీద్ సెక్రటరీ మొహమ్మద్ సర్వర్ పాషా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి కి…

పాడి రైతుకు ఆర్థిక సహాయం అందజేసిన కౌన్సిలర్లు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ దుండిగల్ గ్రామానికి చెందిన పిట్ల శంకర్ గేదెలు ఇటీవల కరెంట్ షాక్ కు గురై మృతి చెందాయి. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత శంభీపూర్…

పాడి కౌశిక్ రెడ్డినీ,BRS పార్టీ నుండి భహిస్కరించాలి ,ముదిరాజ్ లకు క్షమాపణచెప్పాలి

MLC పాడి కౌశిక్ రెడ్డినీ,BRS పార్టీ నుండి భహిస్కరించాలి ,ముదిరాజ్ లకు క్షమాపణచెప్పాలి,లేదా వెంటనే సుమోటగ కేసునమోదుచేసి ,చట్ట పరమైన చర్య తీసుకొనే వరకు ముదిరాజ్ లు రాస్ట్ర మొత్తం అధోళనలు ,చేయవలసి వస్తుందనీ, తెలుపారు.°°°′°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్ జూన్…

వికారాబాద్ దారూరు లొ పాడి కౌషిక్ దిష్టి బొమ్మను అంటిబెట్టిన ముదిరాజ్ సంగం

వికారాబాద్ దారూరు లొ పాడి కౌషిక్ దిష్టి బొమ్మను అంటిబెట్టిన ముదిరాజ్ సంగం.

2k రన్ లో ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు హుజూరాబాద్ లో నిర్వహించిన 2k రన్ లో ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ శ్రీమతి కనుమల్ల విజయ గారు, రాష్ట్ర…

మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య…

ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఐకెపి సెంటర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు

కరీంనగర్ జిల్లా మండలం వీణవంక చల్లూరు గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఐకెపి సెంటర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్ ఎంపిటిసి సవితా మల్లన్న డైరెక్టర్ శ్యామ్ సుందర్…

ఈద్గా లో పవిత్ర రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకున ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట పట్టణం ఈద్గా లో పవిత్ర రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకున ప్రభుత్వ విప్ శాసనసభ మండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి,,,,,,,, జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలో ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ…

కార్పొరేషన్ పరిధిలో కురుమ యాదవులకు గొర్రెలకు బదులు పాడి గేదెలు ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైంది

కార్పొరేషన్ పరిధిలో కురుమ యాదవులకు గొర్రెలకు బదులు పాడి గేదెలు ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైంది? -మేకల మల్లి బాబు యాదవ్ సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్; ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని, గొర్రెల పెంట వల్ల రోడ్లు పాడవుతాయని, గొర్రెలకు…

You cannot copy content of this page