నిరుపేద మహిళలకు సొంత ఇంటి కల నేరవేరాలనేది మా ముఖ్య ఉద్దేశం.

Spread the love

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం నందు అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ముఖ్యులు గా పాల్గొన్నారు.

బొల్లాపల్లి మండలం బండ్లమోటు గ్రామం కు చెందిన సుమారు 100 మంది అర్హులకు స్వయంగా వారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద మహిళలకు సొంత ఇంటి కల నేరవేర్చటమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం అని, అందుకే జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇళ్ళ పట్టాల పేరుతో అర్హులైన వారందరికీ ఇళ్లు స్థలం ను వారి పేరు తో రిజిస్ట్రేషన్ చేసి పట్టాను నేరుగా మీకు అందించే కార్యక్రమాన్ని చేస్తున్నారని తెలిపారు…

Whatsapp Image 2023 10 16 At 4.09.15 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page