సాక్షిత హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గు చేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్ డే రోజున ఆడ బిడ్డల ఉద్యోగాలకై ధర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాంగ్రెస్…
మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు వెసులుబాటుగా ఉండడం లేదని.. బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లు తొలగించాలని ఆర్టీసీ యోచిస్తోంది. సిటీ బస్సుల్లో మెట్రో రైలు మాదిరి అటు…
కంచికచర్ల లో డ్వాక్రా మహిళలకు వై.యస్.ఆర్. ఆసరా చెక్కును అందజేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
సాక్షిత : మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కృషి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..*కంచికచర్ల మండలంలో 14,670 మంది డ్వాక్రా మహిళలకు YSR ఆసరా ద్వారా నాలుగో విడత ద్వారా రూ.13.39…
కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోంది: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్
కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. శుక్రవారం శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాల్టీ మహిళ కమిటీని ఎన్నుకున్నారు. మున్సిపల్ మహిళా అధ్యక్షురాలిగా అమృత, ఉపాధ్యక్షురాలుగా పుష్ప,…
స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్ శిక్షణ పొందిన “40”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగు మహిళలు మంగళగిరి టౌన్,…
రూ.500కే గ్యాస్ సిలిండర్ల’కు 91.49 లక్షలు.. తుదిదశకు చేరిన ఆన్లైన్ నమోదు హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే ఈ పథకానికి ఎక్కువమంది జైకొట్టారు. ఆ తర్వాత రూ.500కే గ్యాస్ సిలిండర్లకు,…
మహిళలకు బీ.ఆర్.ఎస్ నాయకులు చీరలు పంపిణీ చేశారు. శనివారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వైయస్సార్ కాలనీకి చెందిన సిద్ధి వినాయక కమిటీ సభ్యులు బీ.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి కోడలు ప్రత్యూష రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.…
సాక్షిత శంకర్పల్లి:శంకర్పల్లిలో మహిళలకు ఉచిత బస్సు మహాలక్ష్మి స్కీం ప్రారంభమైంది. ఆర్టీసీ కంట్రోలర్ గోపాల్ రెడ్డి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. కంట్రోలర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. మహిళలు గుర్తింపు కార్డును కండక్టర్ కు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వారి యొక్క ఆదేశాల మేరకు మధిర డిపోలో ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ప్రారంభించిన డిపో డిఎం దేవదానం మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ వసంత్ కుమార్ మాట్లాడుతూ…
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం నందు అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ముఖ్యులు గా పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం…