కోదాడ,హుజూర్ నగర్ మీ సేవ కేంద్రాల లో నే తయారీ…కోదాడ లో ఒకరు…హుజూర్ నగర్ లో మరొకరు ఎకరానికి 3 వేలు ఇస్తే చాలు నకిలీ పట్టా బుక్ రెడీ ఎగబడి నకిలీ పాసు బుక్ లు చేయించుకుంటున్న ప్రజలు ఒక్కొక్కరి…
20 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెలించిపోయిన పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు వెంటనే బెల్లంకొండ, కొత్తపాలెం గ్రామాల మధ్య 5 కిలోమీటర్ల తారు రోడ్డును 1 కోటి 2 లక్షల రూపాయలతో నిర్మించారు. కొత్తపాలెం గ్రామప్రజలు గత 20…
తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కృషితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరింది. తిరుపతికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) వెల్నెస్ సెంటర్ మంజూరైంది. ఈ సెంటర్ ఏర్పాటుకు భవనం ఎంపిక కోసం హైదరాబాద్…
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం నందు అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ముఖ్యులు గా పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం…
గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కల. కుత్బుల్లాపూర్ మండల్ పరిధిలోని అర్హులైన 764 గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పాత్రలను అందజేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం పరిధిలోని మహారాజ గార్డెన్స్ లో…
సాక్షిత : రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు- ఎమ్మెల్యే కే పి వివేకానంద్…అర్హులైన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పాత్రలను అందజేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదురుపల్లి మేకల…
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల సాకారమైందని, ఇది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లనే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…
వేలాదిమంది పేద ప్రజల సొంత ఇంటి కల సెప్టెంబర్ 2 వ తేదీన నెరవేరబోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
వేలాదిమంది పేద ప్రజల సొంత ఇంటి కల సెప్టెంబర్ 2 వ తేదీన నెరవేరబోతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు…
పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల ఎంపిక శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొదటి విడత డ్రా లో 500 మంది లబ్దిదారుల ఎంపిక*…
సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నివాస ఆవరణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు తినిపించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో…