పాలమూరు-రంగారెడ్డి తో నెరవేరునున్న వికారాబాద్ ప్రజల దశాబ్దాల కల: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నివాస ఆవరణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు తినిపించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page