కేశినేని నాని ప్రచారానికి రావటమే కష్టం ! ఆయనకి ప్రజల స్పందన ఏం తెలుస్తుంది. ?

కట్టలు తెంచుకున్న ఆనందంతో వైసీపీ నేతలు తెలుగుదేశం లోకి చేరుతున్నారు గతంలో ఎన్నడూ చూడని భారీ మెజారిటీతో తంగిరాల సౌమ్య నందిగామ లో గెలవబోతున్నారు విజయవాడ పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి…

ఈద్ మిలాప్ కార్యక్రమము వలన సమాజంలో ప్రజల మధ్య ఐకమత్యం, మతసామరష్యం, సోదరబావము పెంపొందుతాయి

రాష్ట్ర వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, , ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఈ విషయంలో భారతదేశం మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర…

ప్రజల దాహార్తిని తీర్చాలనే ఆలోచన గొప్పది….

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్…. 27వ వార్డులో మంగ మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి మరియు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే… వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఆలోచన చాలా గొప్పది అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్…

ప్రజలతోనే ఉన్నాం… ప్రజల మధ్య ఉన్నాం…. సంక్షేమం అందించాం

ప్రజలతోనే ఉన్నాం… ప్రజల మధ్య ఉన్నాం…. సంక్షేమం అందించాం… అభివృద్ధి చేశాం ‌… మరొక అవకాశం కల్పించండి… మరింత అభివృద్ధి చేసుకుందాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … ఓటు వేసే ముందు ఆలోచించండి…. నందిగామ రూపురేఖలు…

ప్రజల ఆదరణతో…కాంగ్రెస్ పార్టీదే విజయం

రామ-లక్ష్మణులుగా ఉంటాండబుల్ షూటర్లుగా పనిచేస్తాంకాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్లక్షన్నర మెజారిటీ తీసుకొస్తాం..పటాన్చెరువు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అందరం కలిసి సమిష్టిగా ముందుకెళితే, ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనిమెదక్…

పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల గొంతుక వినిపించాలంటే బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

అభివృద్ధి, సంక్షేమంతో ఫుల్లీ లోడెడ్ లీడర్ గా ఉండే ఎమ్మెల్యే కేపీ. కేపీ వివేకానంద తో కలిసి పనిచేసేందుకు నాకు భారీ మెజార్టీని అందించండి : ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల…

వాలంటీర్ల చేతిలో ఏపీ ప్రజల సమాచారం.

వాలంటీర్ల చేతిలో ఏపీ ప్రజల సమాచారం..ఈసీకి బీజేపీ మైనారిటీ అధ్యక్షులు పిర్యాదు AP BJP : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ(AP BJP) మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ ఆరోపించారు. డేటా చోరీపై చర్యలు…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా బెల్టు షాపులను నివారించేందుకు ప్రతిజ్ఞ చేసిన ప్రజల మనిషి రాజన్న

అంతర్జాతీయ మహిళా దొనోత్సవ సాక్షిగా బెల్టు షాపులను నివారించేవరకు విశ్రమించవద్దనితెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు.చౌటుప్పల పురకేంద్రంలో అంతర్జాతీయ మహిళా దొనోత్సవ వేడుకలు పండగ వాతారవరణంలా జరిగాయి.మహిళలు ప్లే కార్డులు ధరించి బెల్టు షాపులను నివారిస్తామని నినదించారు,…

సంక్షేమ నేతకు నియోజకవర్గ ప్రజల ఆహ్వానాలు, వినతులు…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి కాలనీలలో జరిగే శివరాత్రి వేడుకలకు ఆహ్వానించగా, మరికొందరు…

కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్

కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ . ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ… రాష్ట్ర పండుగ…

You cannot copy content of this page