కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి కాలనీలలో జరిగే శివరాత్రి వేడుకలకు ఆహ్వానించగా, మరికొందరు…
కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ . ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ… రాష్ట్ర పండుగ…
చిలకలూరిపేటలో పలు వీధులు స్కూటీపై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రేపు ప్రజలకి ఏమేమి వసతులు అందించాలో ఏ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఎన్ని రకాలుగా కష్టాలు పడుతున్నారో ఒక మధ్య తరగతి కుటుంబం ఒక పేద కుటుంబం అన్నీ…
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ లో పినపాక నియోజకవర్గం సమస్యల పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తో పినపాక నియోజకవర్గం రోడ్లు మరియు పలు సమస్యల గురించి భేటీ ఐనా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గం అభివృద్ధి…
రైల్వేను అభివృద్ధి చేస్తే.. అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను రూ.230 కోట్లతో అభివృద్ధి…
రూ.97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకూ నీళ్లవ్వలేదు: సీఎం డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని కేసీఆర్ చెప్పారు మేడిగడ్డ కూలి నెలలు గడిచినా కేసీఆర్ నోరు విప్పలేదు
ఛలో నల్లగొండ” కెసిఆర్ భారీ బహిరంగ సభకు ఎమ్మెల్సీ, ఎమ్మేల్యే అధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళిన కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ శ్రేణులు… కాంగ్రెస్ అనుభవ రాహిత్యంతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ ప్రాంతం నేడు ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని, తెలంగాణ నీటి ప్రయోజనాలను…
డెప్యూటీ మేయర్గా దేవుడి దయ, ప్రజల దీవెనలతో తిరుపతి నగరాన్ని అత్యద్భుతంగా మార్చగలిగాం.. ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థిస్తున్నా.. ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి * సాక్షిత : స్థానిక దోబీ ఘాట్లో శ్రీ శ్రీనివాస రజక…
యడ్లపాడులో నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే అని, కార్యకర్తలే మా కుటుంబమని అన్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. అక్రమ కేసులతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో…
తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘ఎక్స్'(ట్విటర్) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే ‘జయ జయహే…