[3:23 PM, 3/6/2024] Sakshitha: క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేద ప్రజలను దోచుకోవడమేనా ప్రజా పాలన….?: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు \, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …[3:25 PM, 3/6/2024] Sakshitha: సాక్షిత : కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అనుభవరాహిత్యంతో సామాన్య ప్రజలు…
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం నందు అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ముఖ్యులు గా పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం…
హైదరాబాద్:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడూ అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు. నగరానికి చెందిన సామల రితీష్కు అమెరికాలోని నార్త్…
జిన్నారం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిన్నారం మండల కేంద్రంలో కోరబోయిన భాస్కర్. జంగంపేట గ్రామానికి చెందిన గడ్డమీద సుధాకర్. గడ్డమీద దేశమంత్ర రావు. దోమాడుగు శంకర్. కుటుంబాలు నివాసముంటున్న ఇల్లు కూలిపోవడంతో ఈ విషయాన్ని పటాన్చెరువు కాంగ్రెస్ పార్టీ…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పురాతన భవనాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.. సాక్షిత : కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో నివాసం…
కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఎస్.సి. సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన రూ. 2.5 లక్షల చెక్కును అందచేసిన చేసిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో నివసించే గ్యార విజయ్ కుమార్ మరియు సంధ్య…
ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిరుపేద,బడుగు బలహీనర్గాలకు మరియు నిరుపేద విద్యార్థులకు, నిత్యవసర సరుకులు, కూరగాయలు మరియు పుస్తకాల పంపిణీ
ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిరుపేద,బడుగు బలహీనర్గాలకు మరియు నిరుపేద విద్యార్థులకు, నిత్యవసర సరుకులు, కూరగాయలు మరియు పుస్తకాల పంపిణీ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నగరం లో ఆకాశనంటిన ధరలను దృష్టిలో పెట్టుకొని, నిరుపేద,…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని,NSUI, అధ్యక్షుడు మొహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ,,,,,, జనసేవ సమితి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీఈరోజు జమ్మికుంట పట్టణంలోని శాలవాడ లో నివసిస్తున్న ఎండి వసీమా…
చల్లూరు గ్రామానికి చెందిన ఎండి అక్రమ్ వసిల కూతురు సమా సమ్రీన్ గారి వివాహానికి గత మూడు రోజుల క్రితం నేను పాడి ఉదయ్ నందన్ రెడ్డి గారికి చల్లూరు గ్రామంలో నిరుపేద యువతి పెండ్లికి ఆర్థిక సహాయం కోరగా వారు…
గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో సుంకం మైసమ్మ మరణించడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు రాష్ట్ర…