మేడారం మహాజాతరలో తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం

Spread the love

మేడారం మహాజాతరలో తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం ఆద్యంతం కోలాహలంగా సాగింది. భక్తులు జేజేలు పలుకుతుండగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి విచ్చేశారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క నేడు చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. వీరనారిగా శత్రువులను చీల్చిచెండాడిన అపరకాళిగా ఆదివాసీలు ఆమెను ఆరాధిస్తారు. సమ్మక్క ఆగమనంతో జాతరలో అసలు ఘట్టం మొదలవుతుంది. తల్లులను దర్శించుకునేందుకు జనం మేడారానికి పోటెత్తుతున్నారు.

Related Posts

You cannot copy content of this page