మేడారం మహాజాతరలో తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం ఆద్యంతం కోలాహలంగా సాగింది. భక్తులు జేజేలు పలుకుతుండగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి విచ్చేశారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క నేడు చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. వీరనారిగా శత్రువులను చీల్చిచెండాడిన అపరకాళిగా…